పంచాయతీరాజ్ శాఖలో కొత్తగా 529 పోస్టులు మంజూరు

పంచాయతీరాజ్ శాఖలో కొత్త జిల్లాలు, డివిజన్ల ఏర్పాటుతో కొత్తగా మరో 529 పోస్టులను మంజూరు చేశారు.

జూనియర్ అసిస్టెంట్ 253
సీనియర్ అసిస్టెంట్ 173
సూపరింటెండెంట్ 103

ఈ ప్రక్రియను అత్యంత త్వరగా పూర్తి చేయాలను అధికారులను ఆదేశించారు.

Leave a Comment