[ad_1]
గుజరాత్లోని అహ్మదాబాద్, బొటాడ్లలో కల్తీ మద్యం తాగి 19 మంది చనిపోయారు. మద్యం మత్తులో మృతి చెందిన వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. విచారణ కోసం ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. కొందరు అనుమానిత మద్యం స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్లోని అహ్మదాబాద్, బొటాడ్లలో కల్తీ మద్యం తాగి 19 మంది చనిపోయారు. మద్యం మత్తులో మృతి చెందిన వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. విచారణ కోసం ప్రభుత్వం సిట్ బృందాన్ని ఏర్పాటు చేసింది. కొందరు అనుమానిత మద్యం స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. గుజరాత్ పర్యటనకు వచ్చిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కల్తీ మద్యం వ్యాపారం చేసే వారికి రాజకీయ ప్రోత్సాహం అందిస్తున్నారని ఆరోపించారు. బొటాడ్ జిల్లాలోని రోజిద్ గ్రామంలో కల్తీ మద్యం సేవించి కనీసం 10 మంది మరణించగా, మరో 20 మంది అస్వస్థతకు గురై వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. కొంతమంది రోగుల పరిస్థితి విషమంగా ఉందని సీనియర్ పోలీసు అధికారి సోమవారం రాత్రి తెలిపారు. గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ (ATS), అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ కూడా విచారణలో చేరాయి.
,
[ad_2]
Source link